ప్రాణాపాయస్థితిలో 'జబర్దస్త్' టీం లీడర్‌... ఎవరు?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (13:39 IST)
ప్రముఖ తెలుగు చానెల్లో ప్రసారమయ్యే హాస్య కార్యక్రమాల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమంలో ఓ బృందానికి సారథ్యం వహిస్తూ వచ్చిన పంచ్ ప్రసాద్ ఇపుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈయనకు రెండు కిడ్నీలు పాడైపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని నటుడు, ఆ కార్యక్రమ మాజీ వ్యాఖ్యాత నాగబాబుకు స్వయంగా పంచ్ ప్రసాద్ చెప్పి బోరున విలపించాడు. 
 
పంచ్ ప్రసాద్‌కు రెండు కిడ్నీలు 80 శాతం మేరకు పాడైపోయాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ డయాలసిస్ చేయించుకుంటూ రోజులు లెక్కించుకుంటున్నాడు. సర్జరీ చేయాల్సివుండగా, ఆర్థికస్తోమత లేనికారణంగా సర్జరీ కూడా ఇంకా చేయలేదు. ఈ విషయం తెలిసిన నాగబాబు.. మిగిలిన కమెడియన్స్‌ అంతా ముందుకువచ్చి, సహ నటుడుని కాపాడాల్సిందిగా కోరారు. 
 
కాగా, ఇప్పటికే పలువురు జబర్దస్త్ కమెడియన్లు పంచ్ ప్రసాద్‌కు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేశారట. కాగా, పంచ్ ప్రసాద్ 'పటాస్' షోలో అదిరిపోయే పంచ్‌లతో ప్రతి ఒక్కరినీ ఆలరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు: బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఆ బస్సును అక్కడే వుంచండి, అపుడైనా బుద్ధి వస్తుందేమో?

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ముగ్గురు సోదరీమణులు

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

College student: కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments