Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ షోపై పంజా విసిరిన కరోనా.. హైపర్ ఆది టీమ్‌లో ఒకరికి కోవిడ్

Webdunia
సోమవారం, 6 జులై 2020 (20:12 IST)
కరోనా వైరస్ జబర్దస్త్ షోను వదల్లేదు. జబర్దస్త్ షోలో నవ్వులు పూయించే హైపర్ ఆది టీమ్‌ను కరోనా కలవరపెడుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పునః ప్రారంభమైన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోను కరోనా వైరస్ వెంటాడుతోంది. సిబ్బంది అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా భయాందోళనలకు గురిచేస్తోంది. హైపర్ ఆది టీమ్‌లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకింది. 
 
ముందు కాస్త జ్వరంగా అనిపించడంతో సదరు వ్యక్తి టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలింది. అంతకుముందే హైపర్ ఆది టీమ్‌తో కలిసి పనిచేసినట్టు తెలిపాడు. దాంతో హైపర్ ఆది టీమ్ హోమ్ క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు. జబర్దస్త్ నిర్వాహకులు షోను మరలా కొన్ని రోజుల వరకు ఆపేశారు. తెలుగు ప్రజలను ఎంతగానో అలరించే ప్రోగ్రామ్ జబర్దస్త్‌ టీమ్‌ను కరోనా పలకరించడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments