నాకూ వల వేశాడు.. మాట్లాడే తీరునచ్చక తిరస్కరించాను : అనసూయ

చికాగో వ్యభిచార దందాపై టాలీవుడ్‌కు చెందిన హాట్ యాంకర్ అనసూయ స్పందించారు. ఈమెను కూడా ఎన్నారై దంపతులు సంప్రదించారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, 'చాలా రోజులుగా నేను అమెరికా

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (15:04 IST)
చికాగో వ్యభిచార దందాపై టాలీవుడ్‌కు చెందిన హాట్ యాంకర్ అనసూయ స్పందించారు. ఈమెను కూడా ఎన్నారై దంపతులు సంప్రదించారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, 'చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను.
 
2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్‌ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్‌లో నాఫొటోను ముద్రించారు. ఆ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశాను' అని వివరించింది. 
 
కాగా, చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందా వ్యవహారంలో ఈ స్కామ్ నిర్వహిస్తూ వచ్చిన ఎన్నారై దంపతులు మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజు, ఆయన భార్య చంద్రలను ఫెడరల్ ఏజెన్సీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
అదేవిధంగా మా అధ్యక్షుడు శివాజీ రాజా స్పందిస్తూ, కిషన్‌ మోదుగుముడి నిర్వహించే వ్యవహారలపై మాకు అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రోడ్యూసర్‌, ప్రొడక్షన్‌ మెనేజర్‌గా చేసినట్లున్నాడు. ఈవెంట్స్‌ ప్రదర్శనల కోసం విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులను జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments