Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్టార్‌ను కలిసి 33 ఏళ్ల చిరకాలవాంఛ తీర్చుకున్న నటి...

సీనియర్ నటి ఖుష్బూకు కేవలం తమిళనాడులోనేకాకుండా దక్షిణాదివ్యాప్తంగా మంచి పేరుంది. ఆమెకు ఏకంగా గుడి కట్టి పూజలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:30 IST)
సీనియర్ నటి ఖుష్బూకు కేవలం తమిళనాడులోనేకాకుండా దక్షిణాదివ్యాప్తంగా మంచి పేరుంది. ఆమెకు ఏకంగా గుడి కట్టి పూజలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఈమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా, ఇపుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. అయితే, ఈ అమ్మడుకి 33 యేళ్లుగా ఓ కోర్కె తీరకుండా మిగిలిపోయిందట.
 
ఆ కోర్కె ఏంటో కాదు. తన అభిమాన క్రికెట్ స్టార్‌ను కలుసుకోవాలన్నదే. ఆ స్టార్‌ను కలిసేందుకు గత 33 ఏళ్లుగా పరితపిస్తూ వచ్చిందట. అయితే తొలినాళ్లలో సినిమాల్లో బిజీగా ఉండటం, తర్వాత కుటుంబం, రాజకీయాలతో బిజీగా మారడంతో ఆమెకు ఆ అవకాశం లభించలేదు.
 
తాజాగా ఆమె తన అభిమాన స్టార్‌ను కలుసుకుంది. ఆ స్టార్ ఎవరో కాదు టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి. ఈయనకు ఖుష్బూ పెద్ద అభిమాని, ఆయనను కలవాలని చాలా సార్లు అనుకుంది. అయితే కుదర్లేదు. తాజాగా చెపాక్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా తొలిసారి తన అభిమాన క్రికెట్ స్టార్‌ను కలిసి, తన ముచ్చటు తీర్చుకుంది. ఈ విషయం తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను పోస్టు చేసింది.  

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments