Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? ఒకసారి చూద్దాంలే అని రాధేశ్యామ్‌కి వెళ్తున్నారట, రెండు రోజుల్లో రూ.119 కోట్లు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:51 IST)
రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంపై భిన్నంగా స్పందనలు వచ్చాయి. ఐతే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ ప్రేమ కథ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేసి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది.

 
కేవలం రెండు రోజుల్లోనే రూ.119 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌ వైపు లాగుతోంది. ఒకసారి చూద్దాంలే అని చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు వెళుతున్నారట. దీనికి ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? అని మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ సినీజనం.

బహుశా రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలయ్యేవరకూ జనం రాధే శ్యామ్ చిత్రాన్ని ఒకసారి చూద్దాంలే అంటూ నాలుగైదు చూస్తారేమో... మొత్తానికి ప్రభాస్-పూజా హెగ్డే జంట తమదైన మెస్మరైజింగ్ ఫార్ములా చేసారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్టిస్ ఘోష్ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. అరెస్టు తప్పదా?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

వరకట్నంగా కిడ్నీ అడిగిన అత్తమామలు... నిరాకరించిన కోడలిపై దాడి...

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు : ఆ ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం మటాష్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments