Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ సెలబ్రిటీల యోగా విన్యాసాలు చూడతరమా?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (17:31 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పరస్కరించుకుని అనేక మంది దేశాధినేతలు యోగా విన్యాసాలతో ఆకట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా యోగాసనాలు వేశారు. 
 
అలాగే, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పలు రకాలైన విన్యాసాలు చేస్తూ ఆ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియజేశారు. బాలీవుడ్ హీరోయిన్లు శిల్పా శెట్టి కుంద్రా, మ‌లైకా అరోరాలు ఫిట్నెస్ కోసం ఎల్ల‌ప్పుడు యోగా చేస్తూనే ఉంటారు.
 
అదేవిధంగా బిపాసా బ‌సు, అనుప‌మ్ కేర్, సోనాల్ చౌహ‌న్, వివేక్ ఒబేరాయ్ అభిమానుల‌ని ఉత్తేజ ప‌రిచే పోస్ట్‌ల‌ని షేర్ చేస్తూ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సెలబ్రిటీల ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన సంగ‌తి తెలిసిందే. 2015 నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్విహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments