Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ కోసం నిర్మాతలుగా మారనున్న తండ్రీకొడుకులు!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (13:08 IST)
హీరో అఖిల్ కోసం తండ్రీ తనయులు నిర్మాతలుగా మారనున్నారు. ఆ తండ్రీ కుమారులు ఎవరో కాదు. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య. వీరిద్దరూ కలిసి తమ బిడ్డ అఖిల్ అక్కినేనితో ఓ సినిమాను తీయనున్నారు. అఖిల్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా ఉంటుందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ, ‌సదరు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే, ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్‌తో సినిమా చేసేందుకు ఈసారి నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తుంది. 
 
గతంలో కిరణ్ అబ్బవరంతో "వినరో భాగ్యము విష్ణు కథ" అనే సినిమాను మురళీ కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారేందుకు సిద్ధమయ్యారు. పైగా, ఈ చిత్రానికి "లెనిన్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా "మనం" ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో అఖిల్ సినిమాను నాగార్జున, చైతన్యలు నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments