Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్ బాధితుల కోసం 'బాహుబలి' దానం!!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (12:17 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు, కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సయక చర్యలు చేపట్టేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చిన తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, మోహన్ లాల్, చియాన్ విక్రమ్, సూర్య - జ్యోతిక దంపతులు, హీరో కార్తి, కమల్ హాసన్, నయనతార - విఘ్నేశ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ ఇలా అనేక మంది విరాళాలు ఇచ్చారు. 
 
తాజాగా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ భారీ విరాళం ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో సంభవించిన ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విరాళం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. జూలై 30వ తేదీన కురిసిన కుంభవృష్టితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం విషయం తెల్సిందే. కొండ చరియలు విరిగిపడి దాదాపు 300 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ తెలియలేదు. ఈ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments