Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్ బాధితుల కోసం 'బాహుబలి' దానం!!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (12:17 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు, కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సయక చర్యలు చేపట్టేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చిన తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, మోహన్ లాల్, చియాన్ విక్రమ్, సూర్య - జ్యోతిక దంపతులు, హీరో కార్తి, కమల్ హాసన్, నయనతార - విఘ్నేశ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ ఇలా అనేక మంది విరాళాలు ఇచ్చారు. 
 
తాజాగా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ భారీ విరాళం ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో సంభవించిన ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విరాళం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. జూలై 30వ తేదీన కురిసిన కుంభవృష్టితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం విషయం తెల్సిందే. కొండ చరియలు విరిగిపడి దాదాపు 300 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ తెలియలేదు. ఈ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments