Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా హ్యాపీ హ్యాపీ.. యాంకర్‌కు అందరూ చూస్తుండగానే ముద్దెట్టేసింది..!

బాలీవుడ్ హీరోయిన్, కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తూ.. పురుషులపై వార్‌కు సై అంటున్న కంగనా రనౌత్.. తాజాగా తనను పొగిడిన యాంకర్ రాఘవ్‌ జుయల్‌‌ బుగ్గపై ముద్దెట్టింద

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:03 IST)
బాలీవుడ్ హీరోయిన్, కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తూ.. పురుషులపై వార్‌కు సై అంటున్న కంగనా రనౌత్.. తాజాగా తనను పొగిడిన యాంకర్ రాఘవ్‌ జుయల్‌‌ బుగ్గపై ముద్దెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కంగనా రనౌత్ తాజా సినిమా సిమ్రన్ ప్రమోషన్‌లో భాగంగా ''డ్యాన్స్‌ ప్లస్‌ 3'' అనే టీవీలో షోలో పాల్గొంది. అందులో వ్యాఖ్యాత రాఘవ్‌ జుయల్‌ కంగనాని ప్రశంసలతో ముంచెత్తాడు.
 
కంగనా రనౌత్ మహిళలకు ఆదర్శవంతమని చెప్పాడు. మహిళా హక్కులు, సమస్యలపై ఆమె నోరువిప్పారని.. స్త్రీపురుషులు సమానమని అనేక సార్లు అన్నారని కొనియాడాడు. అంతేగాకుండా కంగనా రనౌత్ పక్కన నిలబడినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో కంగనా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
 
అంతే జుయల్ బుగ్గపై అందరూ చూస్తుండగానే కంగనా ముద్దెట్టింది. అంతేగాకుండా బాలీవుడ్‌లో తన తీరును అర్థం చేసుకున్నందుకు కంగనా హర్షం వ్యక్తం చేసింది. స్టార్ ప్లస్ ఛానెల్ తమ ట్విట్టర్ ఖాతాలో కంగనా రనౌత్‌కు సంబంధించిన విషయాన్ని పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments