Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ముందు అమలాపాల్ దిగదుడుపే : న్యూడ్ నటనపై బిందుమాధవి

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (20:24 IST)
ఇటీవలి కాలంలో అనేక మంది హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో నటించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. నయనతా, ప్రియమణి, త్రిష, జ్యోతిక, సమంత, అంజలి ఇలా అనేక మంది నటీమణులు ఆ హీరోయిన్ తరహా పాత్రల్లో నటిస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా అమలా పాల్ "ఆడై" చిత్రంలో నగ్నంగా నటించి, ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో అమలాపాల్ నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. 
 
దీనిపై మరో నటి బిందు మాధవి స్పందించింది. 'ఆడై' చిత్రంలో అమలా పాల్ నటించినదానికంటే మరింత రెట్టింపుతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బిందుమాధవి ప్రకటించారు. కాగా, వరుస విజయాలతో కోలీవుడ్‌లో నటిగా రాణిస్తున్న బిందుమాధవి 'బిగ్‌బాస్‌-1' గేమ్‌షోలో కూడా పాల్గొని అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బిందుమాధవి కృష్ణ హీరోగా నటించిన 'కళుగు-2'లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథకు ప్రాముఖ్యత వుంటే అమలాపాల్‌లా తాను నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం