Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పైన రాఖీ సావంత్, అలా బుక్కయింది

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:24 IST)
రాఖీ సావంత్
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూ నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కరోనా వైరస్ పైన చేసిన వివాదాస్పద వీడియో ప్రస్తుతం నెటింట్లో బాగానే వైరల్ అవుతోంది. కరోనా వైరస్‌ని అంతమొందించడానికి చైనా దేశానికి వెళుతున్నానని.. తనతో పాటు ప్రముఖ స్పేస్ సంస్థ నాసా తయారు చేసిన ప్రత్యేక మందులను తీసుకెళుతున్నానని చెప్పింది రాఖీ.
 
కరోనా వైరస్‌ను అంత మొందించడానికి అన్న మాటను నెటిజన్లు బాగా పట్టుకున్నారు. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ని అంతమొందించడానికి  చైనాకు వెళ్ళిన రాఖీ సావంత్ ఉన్నావా.. పోయావా..? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారట. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

నాసా సంస్థ శాటిలైట్‌లకు సంబంధించి విషయాలను మాత్రమే చూస్తోందని ఒకవేళ కరోనా వైరస్‌ని నియంత్రించేందుకు మందు కనిపెడితే డైరెక్టుగా చైనాకే పంపిస్తుంది కానీ అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి రాఖీ సావంత్‌కి ఎందుకు పంపిస్తారని ప్రశ్నిస్తారు. మొత్తానికి నోటికొచ్చినట్లు మాట్లాడి రాఖీ సావంత్ అడ్డంగా బుక్కనట్లుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments