Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పైన రాఖీ సావంత్, అలా బుక్కయింది

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:24 IST)
రాఖీ సావంత్
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూ నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కరోనా వైరస్ పైన చేసిన వివాదాస్పద వీడియో ప్రస్తుతం నెటింట్లో బాగానే వైరల్ అవుతోంది. కరోనా వైరస్‌ని అంతమొందించడానికి చైనా దేశానికి వెళుతున్నానని.. తనతో పాటు ప్రముఖ స్పేస్ సంస్థ నాసా తయారు చేసిన ప్రత్యేక మందులను తీసుకెళుతున్నానని చెప్పింది రాఖీ.
 
కరోనా వైరస్‌ను అంత మొందించడానికి అన్న మాటను నెటిజన్లు బాగా పట్టుకున్నారు. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ని అంతమొందించడానికి  చైనాకు వెళ్ళిన రాఖీ సావంత్ ఉన్నావా.. పోయావా..? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారట. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

నాసా సంస్థ శాటిలైట్‌లకు సంబంధించి విషయాలను మాత్రమే చూస్తోందని ఒకవేళ కరోనా వైరస్‌ని నియంత్రించేందుకు మందు కనిపెడితే డైరెక్టుగా చైనాకే పంపిస్తుంది కానీ అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి రాఖీ సావంత్‌కి ఎందుకు పంపిస్తారని ప్రశ్నిస్తారు. మొత్తానికి నోటికొచ్చినట్లు మాట్లాడి రాఖీ సావంత్ అడ్డంగా బుక్కనట్లుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments