Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అహం ఎక్కువ, చిత్రం 2 నే అహింస : ఆర్..పి. పట్నాయక్‌

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:47 IST)
R..P. Patnaik
సంగీత దర్శకుడిగా ఆర్‌.పి. పట్నాయక్‌ అందరికీ తెలిసిందే. దర్శకుడు తేజ కాంబినేషన్‌లో నువ్వు నేను నుంచి పలు సినిమాలకు కలిసి పనిచేశారు. కొంతకాలం జర్నీ చేశాక ఇద్దరూ విడిపోయారు. ఇందుకు పరిస్థితులు కారణం అని చెప్పినా, కొన్ని విషయాల్లో నాకు అహం ఎక్కువ అనిఆర్‌.పి. పట్నాయక్‌ నిర్మొహమాటంగా చెప్పారు. గతంలో తేజకూ, మీకు ఈ విషయంలో క్లాష్‌ వచ్చింది ఎలా కలిశారు అంటే..  
 
నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కంటెన్యూ చేయమని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు కనిపించినప్పుడల్లా అడుగుతుండేవారు. టైం కోసం చూశాను. ఆయన నాకు బాగా కావాల్సినవాడు. ఆయన వల్లే సినిమా రంగంలోకి వచ్చాను. ఆయన చనిపోయినా ఆయన మాటలు నన్ను వెంటాడుతూనేవున్నాయి. అందుకే ఓసందర్భంలో తేజగారిని కలిశాను. మేం కలిసినప్పుడు క్యాజువల్‌గానే మాట్లాడుకున్నాం. గతం గురించి పెద్దగా చర్చ రాలేదు. చిత్రం 2 చేద్దాం అన్నారు. అదే  అహింస గా మారింది. అందుకే మా వేవ్‌ లెంగ్త్‌లు కలిసి అహింస అనే సినిమా చేశామని తెలిపారు. రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా జూన్‌2న విడుదలకాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments