Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అహం ఎక్కువ, చిత్రం 2 నే అహింస : ఆర్..పి. పట్నాయక్‌

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:47 IST)
R..P. Patnaik
సంగీత దర్శకుడిగా ఆర్‌.పి. పట్నాయక్‌ అందరికీ తెలిసిందే. దర్శకుడు తేజ కాంబినేషన్‌లో నువ్వు నేను నుంచి పలు సినిమాలకు కలిసి పనిచేశారు. కొంతకాలం జర్నీ చేశాక ఇద్దరూ విడిపోయారు. ఇందుకు పరిస్థితులు కారణం అని చెప్పినా, కొన్ని విషయాల్లో నాకు అహం ఎక్కువ అనిఆర్‌.పి. పట్నాయక్‌ నిర్మొహమాటంగా చెప్పారు. గతంలో తేజకూ, మీకు ఈ విషయంలో క్లాష్‌ వచ్చింది ఎలా కలిశారు అంటే..  
 
నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కంటెన్యూ చేయమని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు కనిపించినప్పుడల్లా అడుగుతుండేవారు. టైం కోసం చూశాను. ఆయన నాకు బాగా కావాల్సినవాడు. ఆయన వల్లే సినిమా రంగంలోకి వచ్చాను. ఆయన చనిపోయినా ఆయన మాటలు నన్ను వెంటాడుతూనేవున్నాయి. అందుకే ఓసందర్భంలో తేజగారిని కలిశాను. మేం కలిసినప్పుడు క్యాజువల్‌గానే మాట్లాడుకున్నాం. గతం గురించి పెద్దగా చర్చ రాలేదు. చిత్రం 2 చేద్దాం అన్నారు. అదే  అహింస గా మారింది. అందుకే మా వేవ్‌ లెంగ్త్‌లు కలిసి అహింస అనే సినిమా చేశామని తెలిపారు. రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా జూన్‌2న విడుదలకాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments