Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అహం ఎక్కువ, చిత్రం 2 నే అహింస : ఆర్..పి. పట్నాయక్‌

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:47 IST)
R..P. Patnaik
సంగీత దర్శకుడిగా ఆర్‌.పి. పట్నాయక్‌ అందరికీ తెలిసిందే. దర్శకుడు తేజ కాంబినేషన్‌లో నువ్వు నేను నుంచి పలు సినిమాలకు కలిసి పనిచేశారు. కొంతకాలం జర్నీ చేశాక ఇద్దరూ విడిపోయారు. ఇందుకు పరిస్థితులు కారణం అని చెప్పినా, కొన్ని విషయాల్లో నాకు అహం ఎక్కువ అనిఆర్‌.పి. పట్నాయక్‌ నిర్మొహమాటంగా చెప్పారు. గతంలో తేజకూ, మీకు ఈ విషయంలో క్లాష్‌ వచ్చింది ఎలా కలిశారు అంటే..  
 
నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కంటెన్యూ చేయమని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు కనిపించినప్పుడల్లా అడుగుతుండేవారు. టైం కోసం చూశాను. ఆయన నాకు బాగా కావాల్సినవాడు. ఆయన వల్లే సినిమా రంగంలోకి వచ్చాను. ఆయన చనిపోయినా ఆయన మాటలు నన్ను వెంటాడుతూనేవున్నాయి. అందుకే ఓసందర్భంలో తేజగారిని కలిశాను. మేం కలిసినప్పుడు క్యాజువల్‌గానే మాట్లాడుకున్నాం. గతం గురించి పెద్దగా చర్చ రాలేదు. చిత్రం 2 చేద్దాం అన్నారు. అదే  అహింస గా మారింది. అందుకే మా వేవ్‌ లెంగ్త్‌లు కలిసి అహింస అనే సినిమా చేశామని తెలిపారు. రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా జూన్‌2న విడుదలకాబోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments