'భరత్ అనే నేను'... ఐ డోంట్ నో అంటున్నాడు... (Audio Song)

ప్రిన్స్ మహేష్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". కైరా అద్వాణీ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మి

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (11:06 IST)
ప్రిన్స్ మహేష్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". కైరా అద్వాణీ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మహేశ్‌బాబు ఇందులో ముఖ్యమంత్రిగా సందడి చేయనున్నారు.
 
ఏప్రిల్‌ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన టీజర్‌ (భరత్‌ విజన్)కు, టైటిల్‌ పాటకు విశేషమైన స్పందన లభించింది. అత్యధిక లైక్స్‌ లభించిన టీజర్‌గా రికార్డు కూడా సృష్టించింది.
 
అయితే ఈ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులోని రెండో పాట 'ఐ డోంట్‌‌ నో' అనే లిరికల్‌ పాటను విడుదల చేశారు. ఈ పాటను బాలీవుడ్‌ నటుడు, గాయకుడు ఫర్హాన్‌ అక్తర్‌ పాడటం విశేషం. 
 
'యూనివర్స్‌ అనే ఎన్‌సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఎన్నెన్నో..' అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికే ట్విటర్‌ ట్రెండింగ్‌లో టాప్‌ స్థానంలో ఉంది ఈ పాట. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments