Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై వ‌ర్మ కామెంట్... షాక్‌లో టీడీపీ, వైసీపీ..!

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (12:37 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 
 
ఇదిలా ఉంటే...ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు వ‌ర్మపై మాట‌ల యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర‌ నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో వైసీపీ వాళ్లే కావాల‌నే వ‌ర్మ‌తో ఈ సినిమాని తీయిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆరోపించారు.
 
ఇప్పుడు వ‌ర్మ ట్విట్ట‌ర్లో ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి అత‌ని స్నేహితుడు మిధున్ రెడ్డి, వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌రుస‌గా కూర్చోన్న ఫోటో పోస్ట్ చేసి రాకేష్ రెడ్డి అత‌ని స్నేహితుడు అని చెప్పి ఆ త‌ర్వాత కూర్చొన్న వ్య‌క్తి ఎవ‌రో తెలియ‌దు అన్నారు. జ‌గ‌న్ ఎవ‌రో తెలియ‌దు అని వ‌ర్మ అన‌డంతో ఓ వైపు టీడీపీ, మ‌రోవైపు వైసీపీ షాక్ అయ్యాయి అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఏది ఏమైనా వ‌ర్మ స్టైలే వేరు..!
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments