Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

దేవీ
మంగళవారం, 1 జులై 2025 (11:12 IST)
Sirish - Dil Raju
రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తీసి అట్టర్ ప్లాప్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. గేమ్ ఛేంజర్ ప్లాప్ తో మా బతుకు అయిపోయిందని అందరూ అనుకున్నారు. దిల్ రాజు, శిరీష్ అయిపోయారంటూ ఇండస్ట్రీలో టాక్ నెలకొంది. కానీ మాము మేమే నిలబడ్డాం. నాలుగు రోజుల తేడాతో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మాకు బలం వచ్చింది అని నిర్మాత శిరీష్ మనసులో మాటను వెల్లడించారు.
 
నితిన్ తో తమ్ముడు సినిమా నిర్మించారు శిరీష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ ప్లాప్ అయితే ఎవరూ వచ్చి త్యాగాలు చేయలేదు. కనీసం ఎలా వున్నారని దర్శకుడు వచ్చి అడగలేదు. ఆ సినిమాను ఇష్టపడి తీసుకుని రిలీజ్ చేశాం. మేం ఇలా అయిపోయామని ఇండస్ట్రీలో ఎవరినీ అడిగే అలవాటు మాకు లేదని శిరీష్ అన్నారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ, మా బేనర్ లో చాలా ప్లాప్ లు హిట్ లు తీశాం. నాకు చాలా ప్లాప్స్ వచ్చాయి. 21 సంవత్సరాలు ఇండస్ట్రీలో వున్నాం. ఎత్తుపల్లాలు మామూలే. అందుకే తమ్ముడు సినిమా చూశాక చెబుతున్నా. సూపర్ హిట్. ఇక అంతకుముందు రామ్ చరణ్ కు హిట్ఇవ్వలేకపోయాం. గేమ్ ఛేంజర్ తో ప్లాప్ సినిమా తీశాం. అందుకే హిట్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాం. త్వరలో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాం అని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments