Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఫోటో షూట్‌లో తొక్కిసలాట..

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (16:59 IST)
గచ్చిబౌలి‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫోటో షూట్ జరిగింది. ఈ ఫోటో షూట్‌లో నెలకొన్న తొక్కిసలాటలో ఇద్దరికి గాయాలైనాయి. ఏకే ఎంటర్టైన్మెంట్  ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. 
 
గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫోటో షూట్ జరిగింది. మహేష్ బాబుతో ఫోటో షూట్‌కు రావాలని ఆన్‌లైన్‌లో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పోస్టు చేసింది. దీంతో మహేశ్ బాబుతో ఫోటో షూట్ కోసం భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. 
 
వేలాదిమంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బార్ గేట్స్ విరిగి పడడంతో కొంత మంది అభిమానులకు గాయాలైనాయి.

ఇద్దరు అభిమానులు కాళ్ళు విరగడంతో వారిని సన్‌షైన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ వ్యవహారంపై లోకల్ పోలీసులకు కూడా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ ఘటనపై చందనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments