Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే అతిపెద్ద వెండితెర ఏర్పాటు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (16:04 IST)
దేశంలోనే అతిపెద్ద వెండితెరను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ భారీ స్క్రీన్‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 64 అడుగులు ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతిపెద్ద వెండితెరగా రికార్డు పుటలకెక్కనుంది. దీన్ని వచ్చే నెల 16వ తేదీన "అవతార్-2" చిత్రం విడుదలయ్యే నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలన్న సంకల్పంతో ఉన్నారు. 
 
కెనడాకు చెందిన స్ట్రాంగ్ సిస్టమ్‌ అనే ప్రొజెక్షన్ స్క్రీన్ల తయారీ కంపెనీ ఈ అతిపెద్ద స్క్రీన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్‌ను కూడా అత్యుత్తమమైనదిగా ఏర్పాటు చేస్తున్నారు. 
 
నిజానికి హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తు వచ్చేది నెక్లెస్ రోడ్డులో ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స. ఇక్కడ ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. ఇపుడు కొత్తగా దీనికంటే మరింత పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments