Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లోకి అడుగుపెట్టనున్న కంగనా రనౌత్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (15:21 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో వుంటున్న కంగనా రనౌత్, ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడంతో, తిరిగి ట్విట్టర్‌లోకి రానున్నట్లు తెలిపింది. మరోవైపు ట్విట్టర్‌లో నిలిచిపోయిన ఖాతాలు అన్నింటినీ పునరుద్ధరించేందుకు మస్క్ సుముఖంగా ఉన్నారు. 
 
గతంలో వివాదాస్పద పోస్ట్‌లతో ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో కంగనా ఖాతా నిలిచిపోయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితమైంది. అంతేగాకుండా ఇన్‌స్టాపై కంగనా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments