Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:57 IST)
సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లో ఉద్యోగం చేస్తూ రూ.10 లక్షల చోరీకి పాల్పడిన వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే గణేష్ నాయక్ రెండు రోజుల క్రితం జల్పల్లి గ్రామంలోని ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంచిన డబ్బును అపహరించాడు.

ఆ మొత్తాన్ని తీసుకుని గణేష్ రెండు రోజుల క్రితం తిరుపతికి పారిపోయాడు. ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
కాగా 2019లో కూడా మొహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పనిమనిషే డబ్బు నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా.. ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments