Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:57 IST)
సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లో ఉద్యోగం చేస్తూ రూ.10 లక్షల చోరీకి పాల్పడిన వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే గణేష్ నాయక్ రెండు రోజుల క్రితం జల్పల్లి గ్రామంలోని ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంచిన డబ్బును అపహరించాడు.

ఆ మొత్తాన్ని తీసుకుని గణేష్ రెండు రోజుల క్రితం తిరుపతికి పారిపోయాడు. ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
కాగా 2019లో కూడా మొహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పనిమనిషే డబ్బు నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా.. ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్ యొక్క ఉత్తమ డెజర్ట్ ప్రదేశాలు

భారీగా పట్టుబడిన గంజాయి- 900 కేజీలు స్వాధీనం.. విలువ రూ.2.25కోట్లు

కాంగ్రెస్ హయాంలోనే అవినీతి పురుడుపోసుకుంది.. హర్యానాలో ప్రధాని ఫైర్

తిరుమల లడ్డూ వివాదం- కాలినడకన తిరుమలకు వైకాపా చీఫ్ జగన్

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం : ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

తర్వాతి కథనం
Show comments