Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకేం సంబంధం లేదు, పబ్ నిర్వహించినందు వల్లే..? నవదీప్

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (19:42 IST)
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో నార్కోటిక్ అధికారులు, పోలీసులు కలిసి సుమారు పది లక్షల రూపాయల విలువుగల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు నైజీరియన్స్, ఒక సినిమా దర్శకుడు, నలుగురు ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రాంచందర్ అనే వ్యక్తి డ్రగ్ సప్లయర్ అని, అతనితో నవదీప్‌కి సంబంధాలు ఉన్నాయని పోలీసుల ఆరోపణ. అందుకనే నవదీప్ ని ఈరోజు సుమారు ఆరు గంటలపాటు నార్కోటిక్ పోలీసులు విచారించారు అని తెలిసింది. 
 
అయితే బయటకి వచ్చిన తరువాత నవదీప్ తనకేమీ డ్రగ్స్‌తో సంబంధం లేదని, తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పాడు. డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం పోలీసుల ఎదుట హాజరైన నటుడు నవదీప్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. గతంలో పబ్ నిర్వహించినందువల్లే నన్ను విచారించారు. గతంలో సిట్, ఈడీ కూడా విచారించింది. ప్రస్తుతం నార్కో పోలీసులు విచారిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారనే విషయాన్ని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments