Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు రావణాసురుడైతే.. శ్రియ ఏం చేసిందో తెలుసా?

మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (14:34 IST)
మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండగా యాంకర్ అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ద‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలో మంచు విష్ణు రావణాసురినిగా పది తలలతో కనిపించాడు.
 
మంచు విష్ణు రావణాసురుడి అయితే తనకేంటి అన్న చందంగా శ్రియ విష్ణు తలను పట్టుకుని వున్నట్లు ఫోజిచ్చింది. ఈ ఫోటోలో వీరిద్దరూ కూడా డీ-గ్లామర్ లుక్‌లో సరదాగా కనిపిస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రసన్న ప‌తాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90టీస్ నేపథ్యంలో కూడిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments