విటుడి వేషంలో వెళ్లి కానిస్టేబుల్‌... నగ్నంగా స్వాగతం పలికిన అమ్మాయిలు

ఓ మసాజ్ సెంటర్‌ ముసుగులో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేంద్రానికి విటుడి వేషంలో వెళ్లిన కానిస్టేబుల్‌కు ఇద్దరు అమ్మాయిలు నగ్నంగా స్వాగతం పలికారు.

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (14:53 IST)
ఓ మసాజ్ సెంటర్‌ ముసుగులో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేంద్రానికి విటుడి వేషంలో వెళ్లిన కానిస్టేబుల్‌కు ఇద్దరు అమ్మాయిలు నగ్నంగా స్వాగతం పలికారు. వారిని చూడగానే ఆ కానిస్టేబుల్ షాక్ తిన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలతో పాటు.. మసాజ్ సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన సమీర్‌ అగర్వాల్‌ (40) అనే వ్యక్తి ఆర్నెల్ల క్రితం మెట్టుగూడలో స్పా పేరిట మసాజ్‌ సెంటర్‌ నెలకొల్పాడు. అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహించసాగాడు. లొకాంటో అశ్లీల వెబ్‌సైట్‌లో అందమైన యువతుల ఫొటోలతోపాటు తన సెల్‌ఫోన్‌ నంబర్‌ పెట్టాడు. ఎవరైనా ఆకర్షితులైన వారు ఫోన్‌ చేస్తే వారి పూర్తి వివరాలు తెలుసుకుని తన స్పా సెంటర్‌‌కు పిలిపించుకుని వ్యభిచారం నిర్వహించసాగాడు. ఇలా మూడు రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
 
దీంతో ఓ కానిస్టేబుల్‌ విటుడి వేషంలో వెళ్ళి వ్యభిచారం సాగుతున్నట్టు నిర్ధారించాడు. ఆ తర్వాత శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌పై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి సమీర్ అగర్వాల్‌తో పాటు.. మరికొందరు సహాయకులు, వెస్ట్ బెంగాల్‌కు చెందిన అమ్మాయిలను అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments