Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెర్సీ హోంలో విశాల్ బర్త్‌డే : అనాథలకు హీరో గోరుముద్దలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:57 IST)
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన పుట్టినరోజు వేడుకలను ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలోని మెర్సీ హోంలో అనాథ పిల్లలతో గడిపారు. చిన్నారులకు స్వయంగా గోరుముద్దులు పెట్టారు. అలాగే పలువురు వృద్ధులకు కూడా ఆయన అన్నదానం చేశారు.
 
అంతేకాకుండా, తన అభిమాన సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు చీరలు, పంచెలు పంచి పెట్టారు. పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనాథలను గుర్తించి అనాథాశ్రమాల్లో చేర్చారు.
 
కాగా విశాల్‌ ఆదివారం ఉదయం స్థానిక కీల్పాక్కంలోని మెర్సీ హోమ్‌లోని వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక కెల్లీస్‌లోని సురభి ఆశ్రమంలో అనాథ బాలల మధ్య కేక్‌ కట్‌ చేసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు తన చేతితో అన్నం తినిపించి వారికి మధురానుభూతి కలిగించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments