Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి సమాజంలో విడాకులు ఓ సర్వసాధారణం : హీరో సుమంత్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:08 IST)
నేటి సమాజంలో విడాకులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయని అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ అన్నారు. ఈయల కెరీర్ పీక్ దశలో ఉండగా, హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దిర మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇంటీవలి కాలంలో పలువురు సినీ సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, నేటి కాలంలో విడాకులు అనేది ఓ కామన్‌గా మారిపోయిందన్నారు. అందువల్ల వీటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే తన మాజీ భార్య కీర్తి రెడ్డితో ఇప్పటికీ తనకు మంచి స్నేహం కొనసాగుతుందని చెప్పారు. వివాహం జరిగిన రెండేళ్ళకే మేం కలిసివుండటం సాధ్యంకాదని తేలింది. అందువల్ల విడిపోవడమే మంచిదని భావించి విడాకులు తీసుకుననట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో హాయిగా సంసార జీవితాన్ని అనుభవిస్తుందన్నారు. అయితే, తన రెండో పెళ్లిపై మాత్రం సుమంత్ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments