Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఇంట్లోని ఆడవారే నీ మొహంపై ఉమ్మేయాలి(వీడియో)

హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చేట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా..

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:58 IST)
హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చినట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా.. విమర్శలు తగ్గట్లేదు. రాజా సింగ్‌పై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి, నిర్మాత తమ్మారెడ్డి చర్చా కార్యక్రమంలోనే ఏకిపారేశారు. ఆపై రాజా సింగ్ తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 
 
కానీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ వరసయ్యే సుధీర్ బాబు రాజా సింగ్‌పై ఫైర్ అయ్యారు. సినిమా జనంపై దురుసుగా మాట్లాడిన రాజా సింగ్ పట్ల ఘాటుగా విమర్శించారు. ట్విట్టర్లో రాజా సింగ్‌ను ఉద్దేశించి '' నీ ఇంట్లోని ఆడోళ్లే నీ మొహంపై ఉమ్మేయాలి'' అంటూ పోస్టు చేశారు.

ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హీరోయిన్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్‌‍లో బిజీగా వున్నారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments