Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సతీసమేతంగా హీరో నితిన్, నూతన జంటను చూసి ఎగబడిన జనం

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (22:13 IST)
వివాహమైన తరువాత ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్సనలో ఉన్నారు హీరో నితిన్. భార్య షాలిని కందుకూరితో కలిసి ఆలయాలకు తిరుగుతున్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. నితిన్, తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన నితిన్ ఉదయం విఐపి దర్సనంలో స్వామిసేవలో పాల్గొన్నారు.
 
హీరో నితిన్‌తో పాటు కొత్త జంటను చూసేందుకు జనం క్యూలైన్లో ఎగబడ్డారు. అలాగే ఆలయం బయట కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. సున్నితంగా నితిన్ భక్తులను తిరస్కరిస్తూ రెండు చేతులతో వినమ్రంగా నమస్కరించారు. 
 
అలాగే తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు సాయికుమార్ కూడా దర్సించుకున్నారు. 60 యేళ్లు తనకు కావస్తోందని.. త్వరలోనే షష్టి పూర్తి చేసుకుంటున్నట్లు సాయికుమార్ చెప్పారు. మరికొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు సాయికుమార్. అయితే కోవిడ్ పైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments