Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికులను గౌరవించండి.. దేశం తర్వాతే ఏదైనా? రిచాకు నిఖిల్ హితవు

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (12:16 IST)
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో  సైన్యం సిద్ధంగా వుంటుందని పాకిస్తా‌న్‌కు గట్టి సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ గల్వాన్ హాయ్ చెప్తోందన్నారు. ఈ ట్వీట్ పట్ల ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. 
 
తాజాగా రిచా వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించాడు. అనుక్షణం దేశాన్ని కాపాడుతున్న సైనిక దళాలను అవమానించడం తగదన్నాడు. సైనికుల త్యాగాలను గురించి చదువుతుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రాజకీయాలను పక్కనబెట్టి.. దేశ ఆర్మీని గౌరవించాలని హితవు పలికాడు. 
 
దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి అంటూ ఫైర్ అయ్యాడు. రిచాను ఇప్పటికే సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అలాగే అక్షయ్ కుమార్, మంచు విష్ణులు కూడా రిచా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments