Webdunia - Bharat's app for daily news and videos

Install App

రచ్చ రంబోలా చేస్తున్న జై బాలయ్య : 'వీరసింహారెడ్డి' నుంచి ఫస్ట్ సింగిల్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (11:57 IST)
హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్ర "వీరసింహా రెడ్డి". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. 'రాజసం నీ ఇంటిపేరు.. పౌరుషం నీ ఒంటి పేరు' అంటూ సాగే ఈ పాట అద్యంతం చాలా పవర్‌ఫుల్‌గా చిత్రకరించారు. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఎస్ఎస్. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు థమన్ అద్భుతంగా ట్యూన్స్ కట్టారు. ఫలితంగా అదిరిపోయే రేంజ్‌లో ఈ పాట ఉంది. 
 
రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించగా, కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్‌లు కీలకపాత్రను పోషించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments