Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా.. శ్రీదేవి: వర్మ పోస్ట్ చేసిన లేఖలో?

దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:36 IST)
దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ.. టీవికి అతుక్కుపోయాడు. శ్రీదేవి అంతిమ యాత్ర జరుగుతుంటే.. ఆమె నటించిన సినిమా పాటలను చూస్తుండిపోయాడు. టీవీ చూస్తూ దిగాలుగా నేలపై కూర్చుండిపోయాడు. 
 
ఇంకా ట్వీట్లతో శ్రీదేవికి నివాళులర్పించాడు. తాజాగా సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవి వీడ్కోలు లేఖను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. బాల్యం నుంచే శ్రీదేవి అన్నింటినీ కోల్పోయిందని అందులో రాశారు. ఇంకా జీవితంలో శ్రీదేవి ఎదుర్కొన్న సమస్యలను ఆ లేఖలో పేర్కొన్నారు. ''వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా'' అంటూ శ్రీదేవి గురించి లక్ష్మీ భూపాల అందులో తెలిపారు. ఈ లేఖను మీరూ ఓ లుక్కేయండి.. 

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments