Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిన హెబ్బా పటేల్.. ఆ కంటెంట్ ఎక్కువేనట

Webdunia
గురువారం, 7 మే 2020 (14:56 IST)
వెబ్ సిరీస్‌లపై ప్రస్తుతం సెలెబ్రిటీలు మొగ్గుచూపుతున్నారు. తెలుగులో వెబ్ సిరీస్‌ల కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లను టచ్ చేద్దామని మంచి క్రేజున్న తారలు కూడా సిద్ధమవుతున్నారు. ఇక అవకాశాలు తగ్గినవాళ్లు మరో ఆదాయ మార్గంగా వెబ్ సిరీస్‌లను ఎంచుకుంటున్నారు. 
 
అలా వెబ్ సిరీస్‌ల దిశగా అడుగులు వేస్తున్న వారి జాబితాలో హెబ్బా పటేల్ కూడా వుంది. ఆరంభంలో హీరోయిన్‌గా రాణించిన హెబ్బా పటేల్.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతోంది. 
 
నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించే రెండు వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. అడల్ట్ రేటెడ్ స్టైల్లో ఈ వెబ్ సిరీస్‌లు వుంటాయని చెప్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లలో హెబ్బా చాలా బోల్డ్‌గా కనిపిస్తుందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్‌లో మరో రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో నెట్‌​ఫ్లిక్స్‌ తీయబోయే రెండు వెబ్‌ సిరీస్‌లకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. రామ్‌ ‘రెడ్‌’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments