Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

డీవీ
బుధవారం, 13 నవంబరు 2024 (10:47 IST)
Varuntej at tiruma
వరుణ్ తేజ్ ఈరోజు తిరుమల దర్శనం చేసుకున్నారు. మట్కా సినిమా రిలీజ్ రేపు కానుంది. ఈ సందర్భంగా తమ టీమ్ తో వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నామని తెలియజేశారు. ఉదయమే తిరుమల దర్శనానికి వెళ్ళిన వరుణ్ తేజ్ వెంట చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. దేవస్థానంకు చెందిన ముఖ్యులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.
 
ఎప్పటిలాగే స్వామి దర్శనానికి రావడం, దర్శించుకోవడం జరుగుతుంది. కొత్త సినిమా రిలీజ్ వుంది. తొలి ఏకాదశి కావడం మరింత ఆనందంగా వుంది. టీమ్ అంతా దేవుడిని దర్శనం చేసుకోవాలని వచ్చాం అన్నారు. ఈ సందర్భంగా కొత్త సినిమాల గురించి విలేకరులు అడగగా, సున్నితం తిరస్కరిస్తూ తర్వాత చెబుతానన్నారు. 
 
ఇక ఈ సినిమా కథపరంగా చెప్పాలంటే.. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియా వచ్చిన ఓ వ్యక్తి మట్కా అనే జూదానికి కేంద్ర బిందువుగా మారతాడు. ఆయన దగ్గర ఎంత డబ్బువుందంటే.. మట్కాను లీగల్ చేస్తే ఇండియా కున్న అప్పు తీర్చేస్తానన్నాడు. అందుకే ఈ కథ బాగుందని ఆ పాత్రను చేశానని వరుణ్ తేజ్ తెలిపారు. నవంబర్ 14న విడుుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments