తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

డీవీ
బుధవారం, 13 నవంబరు 2024 (10:47 IST)
Varuntej at tiruma
వరుణ్ తేజ్ ఈరోజు తిరుమల దర్శనం చేసుకున్నారు. మట్కా సినిమా రిలీజ్ రేపు కానుంది. ఈ సందర్భంగా తమ టీమ్ తో వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నామని తెలియజేశారు. ఉదయమే తిరుమల దర్శనానికి వెళ్ళిన వరుణ్ తేజ్ వెంట చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. దేవస్థానంకు చెందిన ముఖ్యులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.
 
ఎప్పటిలాగే స్వామి దర్శనానికి రావడం, దర్శించుకోవడం జరుగుతుంది. కొత్త సినిమా రిలీజ్ వుంది. తొలి ఏకాదశి కావడం మరింత ఆనందంగా వుంది. టీమ్ అంతా దేవుడిని దర్శనం చేసుకోవాలని వచ్చాం అన్నారు. ఈ సందర్భంగా కొత్త సినిమాల గురించి విలేకరులు అడగగా, సున్నితం తిరస్కరిస్తూ తర్వాత చెబుతానన్నారు. 
 
ఇక ఈ సినిమా కథపరంగా చెప్పాలంటే.. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియా వచ్చిన ఓ వ్యక్తి మట్కా అనే జూదానికి కేంద్ర బిందువుగా మారతాడు. ఆయన దగ్గర ఎంత డబ్బువుందంటే.. మట్కాను లీగల్ చేస్తే ఇండియా కున్న అప్పు తీర్చేస్తానన్నాడు. అందుకే ఈ కథ బాగుందని ఆ పాత్రను చేశానని వరుణ్ తేజ్ తెలిపారు. నవంబర్ 14న విడుుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments