Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ "గని"కి సినిమా టిక్కెట్ ధరలు తగ్గించిన సర్కారు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:37 IST)
వరుణ్ తేజా కొత్త చిత్రం "గని". సయీ మంజ్రేకర్ హీరోయిన్. వచ్చే శుక్రవారం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సినిమా థియేటర్ టిక్కెట్ ధరలను తగ్గించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
చిత్రపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం పలు విధాలుగా అండదండలు అందిస్తుంది. పెద్ద చిత్రాల విడుదల సమయంలో సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల విడుదలైన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి ఈ టిక్కెట్ ధరలను తగ్గించింది. 
 
అయితే, వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'గని' చిత్రానికి టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సినీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్ థియేటర్‌లో రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.150 చొప్పున నిర్ణయించింది. ఈ ధరకు జీఎస్టీ అదనం. కాగా, టిక్కెట్ ధరలు తగ్గిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అందువల్ల గని చిత్రానికి టిక్కెట్ ధరలు తగ్గించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments