Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ "గని"కి సినిమా టిక్కెట్ ధరలు తగ్గించిన సర్కారు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:37 IST)
వరుణ్ తేజా కొత్త చిత్రం "గని". సయీ మంజ్రేకర్ హీరోయిన్. వచ్చే శుక్రవారం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సినిమా థియేటర్ టిక్కెట్ ధరలను తగ్గించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
చిత్రపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం పలు విధాలుగా అండదండలు అందిస్తుంది. పెద్ద చిత్రాల విడుదల సమయంలో సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల విడుదలైన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి ఈ టిక్కెట్ ధరలను తగ్గించింది. 
 
అయితే, వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'గని' చిత్రానికి టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సినీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్ థియేటర్‌లో రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.150 చొప్పున నిర్ణయించింది. ఈ ధరకు జీఎస్టీ అదనం. కాగా, టిక్కెట్ ధరలు తగ్గిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అందువల్ల గని చిత్రానికి టిక్కెట్ ధరలు తగ్గించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments