Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య నుండి రూ. 50 కోట్ల భరణమా?: నీ ఆత్మను దేవుడు దీవించు గాక అంటూ సమంత రిప్లై

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (13:37 IST)
విడాకుల తర్వాత భరణంగా మాజీ భర్త నాగ చైతన్య నుండి రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తూ సమంతను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం నాడు ఒక నెటిజన్ ఇదే అంశంపై ఆమెను ట్రోల్ చేసాడు. మీరు ఓ పెద్దమనిషి నుండి రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ ఆరోపించాడు. నాగ చైతన్య నుండి భరణం తీసుకున్నట్లు అతడు వ్యాఖ్యానించాడు.

 
సాధారణంగా ఇలాంటి కామెంట్లను పెట్టేవారిని చాలామంది బ్లాక్ చేస్తుంటారు. కానీ సమంత ఆ పని చేయలేదు. అతడికి రిప్లైగా... దేవుడు మీ ఆత్మను దీవించు గాక అంటూ ఘాటు సమాధానం పోస్ట్ చేసింది. అంతే.. అతడు అంతకుముందు పోస్ట్ చేసిన వ్యాఖ్యను డిలిట్ చేసాడు.

 
ఇకపోతే సమంత తాజాగా పుష్ప చిత్రంలో ఊ.. అంటావా ఐటెం సాంగ్‌తో ఆకట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇంకా హాలీవుడ్ చిత్రాలను అంగీకరించినట్లు టాలీవుడ్ భోగట్టా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments