Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానపద గీతాల ట్రెండ్‌లో లాహే.. లాహే.. ఆచార్య నుంచి సింగిల్ సాగ్ రిలీజ్

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (17:08 IST)
మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా, కొరటాల శివ కాంబినేషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం నుంచి తొలి పాటను బుధవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేశారు.
 
"లాహే లాహే"... అంటూ మొదలయ్యే ఈ గీతానికి మణిశర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు. 
 
'లాహే లాహే' గీతం ట్యూన్, సాహిత్యం ఇప్పుడొస్తున్న జానపద గీతాల ట్రెండ్‌కు కాస్తంత దగ్గరగానే ఉన్నాయి. ఇందులో సంగీత కూడా డ్యాన్స్ చేసుతంది. చిరంజీవి వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. 
 
 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపిస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న 'ఆచార్య' చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరూర్ నగర్‌లో పది మంది హిజ్రాల అరెస్టు.. (Video)

ఆర్ఆర్ఆర్‌పై హత్యాయత్నం కేసు : ఐపీఎస్ అధికారికి నోటీసులు (Video)

షిప్టు కారులో వచ్చి - కెమెరాలకు స్ప్రేకొట్టి... ఎస్బీఐ ఏటీఎంలో చోరీ... (Video)

పరీక్షా హాలులో పురిటినొప్పులు - ఆస్పత్రిలో ప్రసవం

రుషికొండ బీచ్‌కు ఆ గుర్తింపు పోయింది.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments