"వారసుడు" నుంచి రంజితమే ఫుల్ సాంగ్ రిలీజ్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (11:10 IST)
విజయ్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం "వారసుడు". రష్మికా మందన్నా హీరోయిన్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం భాషల్లో నిర్మించారు. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, "రంజితమే" అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు.  
 
"బొండుమల్లె చెండూ తెచ్చా.. భోగాపురం సెంటూ తెచ్చా.. కళ్ళకేమో కాటుక తెచ్చా.. వడ్డాణం నీ నడుముకిచ్చా" అంటూ ఈ పాట నడక సాగుతుంది. థమన్ సంగీత స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి, మనసి ఆలపించారు. జానీ మాస్టారు నృత్యాలు సమకూర్చారు.
 
ఎంతో హుషారుగా సాగే ఈ పాటలో, విజయ డ్యాన్స్ ఆకట్టుకుంది. మరోమారు ఆయన తన ఎనర్జీ లెవెల్స్ చూపించిన పాట ఇది. గ్రాఫిక్స్‌లోనే అయినప్పటికీ కలర్‌ఫుల్ పూల నేపథ్యంలో కంటికి ఎందో అందంగా కనిపించేలా ఈ పాటను చిత్రీకరించారు. జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments