కరోనావైరస్ సోకిందని ఓంకార్‌పై అసత్య ప్రచారం

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (22:34 IST)
కరోనా లాక్ డౌన్ తర్వాత టెలివిజన్ షోస్ మొదలైన సంగతి తెలిసిందే. ఓంకార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న "ఇస్మార్ట్ జోడి" పునఃప్రారంభం అయ్యింది. గత కొద్ది రోజులుగా ఓంకార్ కరోనావైరస్ సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఇది పూర్తిగా అవాస్తవమని కుటుంబ సభ్యులు ఖండించారు. కరోనా పరీక్షను ఓంకార్ చేయించుకున్నారు. నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. సోమవారం నుండి షూటింగ్‌లో పాల్గొంటున్నారు అని తెలియజేశారు కుటుంబ సభ్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments