హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీకి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (12:30 IST)
Swetha Tiwary
సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు పేదధనిక వర్గాల తేడా లేకుండా కరోనా కాటేస్తోంది. అలాగే దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో కేసుల సంఖ్య 56లక్షలు దాటిపోయింది.

సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హిందీ సీరియల్ 'మేరే డాడ్ కీ దుల్హన్' నటి శ్వేతా తివారీకి కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
ఈ విషయాన్ని నటి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు ఈ నెల 16 నుండి కరోనా లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది.

దాంతో వచ్చేనెల 1వ తేదీ వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటానని ప్రకటించింది. ప్రస్తుతం తనకు టఫ్ టైం నడుస్తుందని పేర్కొంది. తనకు కరోనా పాజిటివ్ రావడంతో తనను కాంటాక్ట్ అయ్యిన వారు కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments