Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్. కోసం అందరూ ఎదురుచూస్తున్నారు

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:46 IST)
NTR speech
ఎన్.టి.ఆర్. కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మెన్ అఫ్ మాసెస్ అంటూ అయన ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఏమంటే,  నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవంలో ప్రసంగం చేయనున్నారు. ఇందుకు ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చింది.  కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ స్మరణ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమం కోసం గాను అక్కడి ప్రభుత్వం కోరిక మేరకు ఎన్టీఆర్ అయితే అతిధిగా వెళ్లనున్నారు. 
 
పునీత్ కి అలాగే ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అయితే ఎన్టీఆర్ మాటల విషయంలో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ లో 30వ సినిమా దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే మరింత ఆలస్యం అవుతున్న కొద్దీ మరింత హైప్ పెరుగుతూ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments