Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనాపై అత్యాచారమా? ఇక్కడ చనిపోయింది ఎవరు? (Video)

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (16:57 IST)
‘క్షణం’ ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అడవి శేష్.. తాజాగా ఎవరు అనే సినిమా ద్వారా తెరపైకి వస్తున్నాడు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా కనిపిస్తోంది.


వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిని ఈ సినిమాను పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కింది.. ఇప్పటికే ఫస్ట్ లుక్‌, టీజర్‌తో  ఈ సినిమాపై అంచనాలు పెంచిన ఈ మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. 
 
ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఒక మర్డరీ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అడివి శేష్.. విక్రమ్ వాసుదేవ్ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. ఈసినిమాను ఆగష్టు 15న విడుదల చేస్తున్నారు. 
 
ఈ ట్రైలర్‌లో రెజీనాను అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమె కాల్చి చంపిందా? హత్య వెనుక గల కారణాలేంటి అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ఇంకేముంది..? ఎవరు సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments