ఎట్టకేలకు హీరోయిన్‌ను పట్టేసిన రాజమౌళి... (video)

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (12:04 IST)
దర్శకుడు రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల వ్యయంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను నటించనున్నారు. వీరిలో ఒకరు అలియా భట్ కాగా, మరో హీరోయిన్‌గా డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేస్తున్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా డైసీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 
 
ఆమె వ్యక్తిగత కారణాలతో సినిమా నుంచి తప్పుకోగా, మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడిన రాజమౌళి, ఇప్పుడు అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఎమ్మాకు ఇదే తొలి భారతీయ చిత్రం. ఈమె జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించనుంది. అలాగే, చెర్రీ తరపున అలియా భట్ నటించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments