Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారం తప్పుకానీ.. నాపై అత్యాచారం చేస్తే పర్లేదా?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (13:58 IST)
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ ఏక్తా కపూర్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ని ఎదుర్కొంటుంది. ఇండియన్ ఆర్మీని అవమానించిందని ఆమెపై ట్వీట్ల దాడి చేశారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది ఏక్తా కపూర్. ఏక్తా కపూర్ నిర్మించిన అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌ 2 ట్రైలర్‌లో ఆర్మీని తప్పుగా చూపించారని ఆరోపిస్తూ సైబ్‌ క్రైం విభాగంలో కేసు నమోదైంది. 
 
అన్‌ సెన్సార్డ్‌ సీజన్ 2 ట్రైలర్‌లో ఆర్మీ దుస్తులని, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని, ఆర్మీ అధికారి భార్యకి, వేరే వ్యక్తికి సంబంధం ఉన్నట్టు చూపించారని విశాల్‌ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 
 
దీనిపై స్పందించిన ఏక్తాకపూర్ భారత ఆర్మీని తామెంతగానో గౌరవిస్తామని చెప్పారు. ఆర్మీ మన దేశానికి వస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఇప్పటికే ఆ సీన్స్‌ని తొలగించాం. మా వలన ఎవరైన మనోభావాలని దెబ్బతింటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అత్యాచార బెదిరింపులు, ట్రోల్స్‌ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏక్తా కపూర్ తెలిపింది. 
 
ఆల్ట్ బాలాజీ యాప్‌లో ఓ సిరీస్‌లో శృంగార స‌న్నివేశాల‌ను చూపించామ‌ని, అది త‌ప్ప‌ని భావిస్తున్నార‌ని, అందుకే కొంద‌రు త‌న‌పై కేసు పెట్టార‌ని.. మ‌రి అత్యాచారం చేస్తే ఓకేనా.. అని ఏక్తా క‌పూర్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments