శృంగారం తప్పుకానీ.. నాపై అత్యాచారం చేస్తే పర్లేదా?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (13:58 IST)
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ ఏక్తా కపూర్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ని ఎదుర్కొంటుంది. ఇండియన్ ఆర్మీని అవమానించిందని ఆమెపై ట్వీట్ల దాడి చేశారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది ఏక్తా కపూర్. ఏక్తా కపూర్ నిర్మించిన అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌ 2 ట్రైలర్‌లో ఆర్మీని తప్పుగా చూపించారని ఆరోపిస్తూ సైబ్‌ క్రైం విభాగంలో కేసు నమోదైంది. 
 
అన్‌ సెన్సార్డ్‌ సీజన్ 2 ట్రైలర్‌లో ఆర్మీ దుస్తులని, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని, ఆర్మీ అధికారి భార్యకి, వేరే వ్యక్తికి సంబంధం ఉన్నట్టు చూపించారని విశాల్‌ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 
 
దీనిపై స్పందించిన ఏక్తాకపూర్ భారత ఆర్మీని తామెంతగానో గౌరవిస్తామని చెప్పారు. ఆర్మీ మన దేశానికి వస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఇప్పటికే ఆ సీన్స్‌ని తొలగించాం. మా వలన ఎవరైన మనోభావాలని దెబ్బతింటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అత్యాచార బెదిరింపులు, ట్రోల్స్‌ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏక్తా కపూర్ తెలిపింది. 
 
ఆల్ట్ బాలాజీ యాప్‌లో ఓ సిరీస్‌లో శృంగార స‌న్నివేశాల‌ను చూపించామ‌ని, అది త‌ప్ప‌ని భావిస్తున్నార‌ని, అందుకే కొంద‌రు త‌న‌పై కేసు పెట్టార‌ని.. మ‌రి అత్యాచారం చేస్తే ఓకేనా.. అని ఏక్తా క‌పూర్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం... భారీ వర్షాలు... స్కూల్స్‌కు సెలవులు

నటి త్రిష, సీఎం స్టాలిన్ నివాసాలకు బాంబు బెదిరింపులు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments