Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత శాకుంతలంలో ఈషా రెబ్బా..

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (18:14 IST)
మంచి నటిగా, గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటోంది హీరోయిన్ ఈషా రెబ్బ. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందించనున్న `శాకుంతలం`లో ఓ మంచి రోల్ ఈషాకు లభించిందట. ఈ సినిమాలో సమంత స్నేహితురాలి పాత్రలో ఈషా కనిపించనుందట. 
 
భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో గుణశేఖర్ రూపొందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో కనిపించబోయే నటీనటుల గురించి చిత్రయూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతోంది.
 
కాగా `లస్ట్ స్టోరీస్`కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన `పిట్ట కథలు` వెబ్ సిరీస్‌తో ఈషా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా ఓ హాట్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments