Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌‌కు నోటీసులు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (09:52 IST)
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.  గత నెల 23న మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 
 
ఇదే కేసులో ఆయనకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్‌కు సంబంధాల విషయంలో ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments