Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాకిచ్చిన ఈడీ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:21 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేరుకోలేని షాకిచ్చింది. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ కేసులో భాగంగా జాక్వెనిల్‌కు చెందిన 7.27 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 
 
ఈడీ అటాచ్ చేసిన వాటిలో రూ.7 కోట్ల మేరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు సమాచారం. 
 
వీటిలో ప్రధానంగా ఖరీదైన వజ్రాలు, బ్రాస్‌లెట్స్, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్‌లు, చెవిపోగులు వంటి అనేక కానుకలు ఉన్నాయి. ఈ బహుమతులను కేవలం జాక్వెలిన్‌కు మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను జప్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments