Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాకిచ్చిన ఈడీ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:21 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేరుకోలేని షాకిచ్చింది. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ కేసులో భాగంగా జాక్వెనిల్‌కు చెందిన 7.27 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 
 
ఈడీ అటాచ్ చేసిన వాటిలో రూ.7 కోట్ల మేరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు సమాచారం. 
 
వీటిలో ప్రధానంగా ఖరీదైన వజ్రాలు, బ్రాస్‌లెట్స్, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్‌లు, చెవిపోగులు వంటి అనేక కానుకలు ఉన్నాయి. ఈ బహుమతులను కేవలం జాక్వెలిన్‌కు మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను జప్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments