Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో 'డీజే టిల్లు' సక్సెస్ మీట్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (11:19 IST)
ఇటీవల విడుదల చిత్రం "డీజే టిల్లు". ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మించాయి. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించింది. 
 
ఇందులో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, "డీజే టిల్లు ప్రేక్షకులకు అంతబాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వైజాగా సిటీ నాకు ప్రత్యేకం. నా సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచే మొదలైంది. మరో చిత్రం సినిమా షూటింగ్ కోసం ఇక్కడ ఉండగా, 'డీజే టిల్లు' సినిమా ఆఫర్ వచ్చింది. నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని రాధిక పాత్రను నాకిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అని చెప్పారు. 
 
ఆ తర్వాత దర్శకుడు విమల్ మాట్లాడుతూ, 'డీజే టిల్లు'ను ఘన విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు.. ఒక కొత్త జీవితం. ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments