Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది.. దిల్ రాజు చేతిలో మైకు లాక్కుని...(వీడియో)

దర్శకుడు హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సర్.... దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణులను కించపరిచేలా రుద్ర స్తోత్రంలోని పదాలను ఎందుకు పెట్టారు... మళ్ళీ ఎందుకు తీసేశారని మీడియా ప్రశ్నిస్తే హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతా ముందే అయిపోయాయి. నువ్వు ఏ మీడి

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (16:00 IST)
దర్శకుడు హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సర్.... దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణులను కించపరిచేలా రుద్ర స్తోత్రంలోని పదాలను ఎందుకు పెట్టారు... మళ్ళీ ఎందుకు తీసేశారని మీడియా ప్రశ్నిస్తే హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతా ముందే అయిపోయాయి. నువ్వు ఏ మీడియానో నాకు తెలియదు. ఒకసారి కనుక్కో.. నిన్నే ప్రెస్ నోట్లు అన్నీ ఇచ్చేశాము. 
 
పేపర్లు, ఛానళ్ళు అన్నింటినిలో వచ్చేసింది. ఆ పదాలను అప్పుడే తొలగించామంటూ ఒక్కసారిగా మీడియా ప్రతినిధులపై కోప్పడ్డారు హరీష్ శంకర్. ఈ నెల 23వ తేదీన దువ్వాడ జగన్నాథం సినిమా విడుదల కానుండటంతో తిరుపతిలో సినీ యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మీడియా సమావేశంలో హరీష్‌ శంకర్ సహనం కోల్పోయి ఒక్కసారిగా నిర్మాత చేతిలో నుంచి మైకు లాక్కుని మాట్లాడారు. మీరూ చూడండి.. ఈ వీడియో..

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments