Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది.. దిల్ రాజు చేతిలో మైకు లాక్కుని...(వీడియో)

దర్శకుడు హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సర్.... దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణులను కించపరిచేలా రుద్ర స్తోత్రంలోని పదాలను ఎందుకు పెట్టారు... మళ్ళీ ఎందుకు తీసేశారని మీడియా ప్రశ్నిస్తే హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతా ముందే అయిపోయాయి. నువ్వు ఏ మీడి

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (16:00 IST)
దర్శకుడు హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సర్.... దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణులను కించపరిచేలా రుద్ర స్తోత్రంలోని పదాలను ఎందుకు పెట్టారు... మళ్ళీ ఎందుకు తీసేశారని మీడియా ప్రశ్నిస్తే హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతా ముందే అయిపోయాయి. నువ్వు ఏ మీడియానో నాకు తెలియదు. ఒకసారి కనుక్కో.. నిన్నే ప్రెస్ నోట్లు అన్నీ ఇచ్చేశాము. 
 
పేపర్లు, ఛానళ్ళు అన్నింటినిలో వచ్చేసింది. ఆ పదాలను అప్పుడే తొలగించామంటూ ఒక్కసారిగా మీడియా ప్రతినిధులపై కోప్పడ్డారు హరీష్ శంకర్. ఈ నెల 23వ తేదీన దువ్వాడ జగన్నాథం సినిమా విడుదల కానుండటంతో తిరుపతిలో సినీ యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మీడియా సమావేశంలో హరీష్‌ శంకర్ సహనం కోల్పోయి ఒక్కసారిగా నిర్మాత చేతిలో నుంచి మైకు లాక్కుని మాట్లాడారు. మీరూ చూడండి.. ఈ వీడియో..
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments