Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా పటానీపై మనసుపడిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (11:31 IST)
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ భామ దిశా పటానీపై మనసుపడ్డారు. తాను నటించే తొలి బాలీవుడ్ ప్రాజెక్టులో ఆమెను ఎంపిక చేయాల్సిందిగా సిఫార్సు చేసినట్టు సమాచారం. 
 
నిజానికి ఇటీవలి కాలంలో పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. ఆ కోవలోనే ప్రభాస్‌ కథానాయకుడిగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఛత్రపతి". ఈ చిత్రాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.
 
ఈ సినిమాలో కథానాయికగా దిశాపటానీ దాదాపుగా ఖాయమైనట్టే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. జాన్వీ కపూర్‌తోపాటు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆ అవకాశం దిశా పటానీ సొంతమైనట్టు సమాచారం. 
 
దిశా హిందీతోపాటు, తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. పూరి దర్శకత్వం వహించిన ‘లోఫర్‌’ సినిమాతో ఆమె తెలుగులో సందడి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments