Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటివరకూ ఎవ్వరూ ఐ లవ్ యూ అని చెప్పలేదు: దిశా పటానీ

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (17:52 IST)
మామూలుగా సోషల్ మీడియాలో కుర్రకారుకు గుబులు రేపే ఫోటోలు పోస్ట్ చేయడంలో హాటెస్ట్ బాంబ్ దిశా పటానీ ముందు వరుసలో ఉంటుంది. అభిమానుల ఫాలోయింగ్‌కు అసలు కొదవలేదు. ఫోటోలను పోస్ట్ చేసి అభిమానుల నుంచి పొగడ్తలు తీసుకోవడమంటే దిశా పటానీకి బాగా ఇష్టం.
 
అయితే ఈమధ్య దిశా పటానీ వేదాంతం మాట్లాడుతోందట. అది కూడా తన వివాహం గురించి మాట్లాడేస్తోందట. నాకు స్కూల్ డేస్ నుంచి ఇప్పటివరకు ఎవరూ ఐలవ్ యు చెప్పలేదు. ఇది నిజం. స్కూల్లో నేను టామ్ బాయ్‌గా ఉండేదాన్ని. అందులోను మా నాన్న పోలీసు.
 
అందుకేనేమో ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదనుకుంటా. ఇక కాలేజీలోను అదే పరిస్థితి. సినిమాల్లోకి వచ్చాక నేను పార్టీలకు అంతగా వెళ్ళలేదు కానీ ఎక్కువమందిని కలిసింది లేదు. పార్టీలంటే ఇప్పటికీ భయం. ఎవరైనా హేళనగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని చెబుతోంది దిశా పటానీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments