Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటివరకూ ఎవ్వరూ ఐ లవ్ యూ అని చెప్పలేదు: దిశా పటానీ

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (17:52 IST)
మామూలుగా సోషల్ మీడియాలో కుర్రకారుకు గుబులు రేపే ఫోటోలు పోస్ట్ చేయడంలో హాటెస్ట్ బాంబ్ దిశా పటానీ ముందు వరుసలో ఉంటుంది. అభిమానుల ఫాలోయింగ్‌కు అసలు కొదవలేదు. ఫోటోలను పోస్ట్ చేసి అభిమానుల నుంచి పొగడ్తలు తీసుకోవడమంటే దిశా పటానీకి బాగా ఇష్టం.
 
అయితే ఈమధ్య దిశా పటానీ వేదాంతం మాట్లాడుతోందట. అది కూడా తన వివాహం గురించి మాట్లాడేస్తోందట. నాకు స్కూల్ డేస్ నుంచి ఇప్పటివరకు ఎవరూ ఐలవ్ యు చెప్పలేదు. ఇది నిజం. స్కూల్లో నేను టామ్ బాయ్‌గా ఉండేదాన్ని. అందులోను మా నాన్న పోలీసు.
 
అందుకేనేమో ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదనుకుంటా. ఇక కాలేజీలోను అదే పరిస్థితి. సినిమాల్లోకి వచ్చాక నేను పార్టీలకు అంతగా వెళ్ళలేదు కానీ ఎక్కువమందిని కలిసింది లేదు. పార్టీలంటే ఇప్పటికీ భయం. ఎవరైనా హేళనగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని చెబుతోంది దిశా పటానీ. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments