Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటివరకూ ఎవ్వరూ ఐ లవ్ యూ అని చెప్పలేదు: దిశా పటానీ

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (17:52 IST)
మామూలుగా సోషల్ మీడియాలో కుర్రకారుకు గుబులు రేపే ఫోటోలు పోస్ట్ చేయడంలో హాటెస్ట్ బాంబ్ దిశా పటానీ ముందు వరుసలో ఉంటుంది. అభిమానుల ఫాలోయింగ్‌కు అసలు కొదవలేదు. ఫోటోలను పోస్ట్ చేసి అభిమానుల నుంచి పొగడ్తలు తీసుకోవడమంటే దిశా పటానీకి బాగా ఇష్టం.
 
అయితే ఈమధ్య దిశా పటానీ వేదాంతం మాట్లాడుతోందట. అది కూడా తన వివాహం గురించి మాట్లాడేస్తోందట. నాకు స్కూల్ డేస్ నుంచి ఇప్పటివరకు ఎవరూ ఐలవ్ యు చెప్పలేదు. ఇది నిజం. స్కూల్లో నేను టామ్ బాయ్‌గా ఉండేదాన్ని. అందులోను మా నాన్న పోలీసు.
 
అందుకేనేమో ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదనుకుంటా. ఇక కాలేజీలోను అదే పరిస్థితి. సినిమాల్లోకి వచ్చాక నేను పార్టీలకు అంతగా వెళ్ళలేదు కానీ ఎక్కువమందిని కలిసింది లేదు. పార్టీలంటే ఇప్పటికీ భయం. ఎవరైనా హేళనగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని చెబుతోంది దిశా పటానీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments