Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో రోహిత్, కోహ్లి లాభంలేదు, బుమ్రా సూటిగా వేశాడంటే అంతే: దిశా పటాని

Webdunia
సోమవారం, 24 మే 2021 (12:01 IST)
బాలీవుడ్ భామలకు క్రికెటర్లకు లింక్స్ వుంటున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఆ లింకులు ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంటాయి. బాలీవుడ్ హీరోయిన్లు క్రికెటర్లు గురించి మాట్లాడితే, క్రికెటర్లు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో కలిసి పార్టీలకు, ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... బాలీవుడ్ ప్రముఖ నటి దిశా పటాని కూడా సినిమాలతో పాటు క్రికెట్ పట్ల ఆసక్తి చూపుతోంది. తన అభిమాన క్రికెటర్ గురించి దిశా పటానీని అడిగినప్పుడు, "నేను టీమ్ ఇండియాలో ఒక మ్యాచ్ విన్నింగ్ క్రికెటర్‌ను ఎన్నుకోవలసి వస్తే, నేను జస్‌ప్రీత్ బుమ్రాను ఎన్నుకుంటాను" అని సమాధానం ఇచ్చారు. మన వద్ద ఉన్న ఆటగాళ్లలో జస్‌ప్రీత్ అత్యుత్తమమైనవాడు అంటోంది.
 
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను యార్కర్ బంతులను విసిరేయడంలో నిష్ణాతుడనీ, వికెట్ల వైపు బంతిని సూటిగా విసిరేస్తే వికెట్లు గాల్లోకి ఎగిరిపోతాయి. అందుకే దిశా పటాని బుమ్రాను తన ఎంపికగా చేసుకున్నట్లు చెప్పింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని అంటోంది. కాగా ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో 2016 సంవత్సరంలో ఆమె చిరస్మరణీయ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments