Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ వల్ల మోసపోయానన్న దర్శకుడు

డీవీ
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (17:01 IST)
Director yashaswi, Siddharth Roy
సినిమా తీయడానికి వచ్చే కొత్త దర్శకులను కొందరు మోసం చేస్తుంటారు. దానితో అనుకున్న టైంకు సినిమా విడుదలకాకుండా పోతుంది. దానితో పెట్టిన పెట్టుబడి కూడా రెట్టింపు అవుతుంది. సిద్దార్థ్ రాయ్ సినిమా దర్శకుడు యశస్వి తనకు జరిగిన అనుభవాలను చెప్పుకొచ్చాడు. నేడు ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. తాను ఎన్నో కష్టాలు పడ్డాను, కొందరివల్ల మోసపోయాననీ డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రథన్ పై విరుచుపడ్డారు. 
 
Siddharth Roy prerelease
రథన్ వల్లే సినిమా ఆలస్యమైంది. అన్నింటికీ అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. చెన్నైలో ఉంటాడు కాబట్టి సరిపోయింది. హైదరాబాద్​లో ఉంటే చాలా గొడవలు జరిగేవి.  తనలా ఎవరూ మోసపోకూడదన్నారు యశస్వి. ఆయనలో అంత టాలెంట్ ఉన్నా, గొప్ప టెక్నీషియన్ అయినా ఇంతగా వేధించడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఒకసారి ఆర్గుమెంట్స్ చేస్తూ రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా కారులో వెళ్లిపోయానని.. అంతగా ఇబ్బంది పెట్టాడని  యశశ్వి ఆవేదన వ్యక్తం చేశాడు. రథన్ ఇంతకుముందు అర్జున్ రెడ్డి సినిమాకు పనిచేశాడు. సిద్దార్థ్ రాయ్ కూడా అఠువంటి కథగా ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. కానీ సినిమా కథ వేరుగా వుంటుందని యశశ్వి తెలియజేస్తున్నారు. రేపు ఈ సినిమా విడుదలకాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments